ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్
జయభేరి, మార్కుక్, జనవరి 09 :
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేయడం జరిగింది.పాములపర్తి గ్రామానికి చెందిన లెంకల కిష్టవ కు 37500 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ అందజేశారు.
Latest News
ఇన్ని సంవత్సరాలకు గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది...
21 Jan 2025 09:39:00
ఒక చెట్టుకు పూసిన పువ్వులం కాదు ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలము కాదు. అయినా ఆత్మీయనురాగాలను పంచుకున్న మా బంధం స్నేహబంధం.
Post Comment