PMC : పీర్జాదిగూడ కమాన్ నుండి పర్వతాపురం... ఆగిపోయిన రోడ్డు పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

రానున్నది వర్షాకాలం కావున ప్రజలకు ఇబ్బంది జరగకూడదని ఆలోచనతో ఆగిపోయిన రోడ్లను పరిశీలించి అధికారులతో మాట్లాడి రోడ్డు పనులు తక్షణమే మొదలు పెట్టాలని కమిషనర్ ని ఆదేశించడం జరిగింది.

PMC : పీర్జాదిగూడ కమాన్ నుండి పర్వతాపురం... ఆగిపోయిన రోడ్డు పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

జయభేరి, మేడిపల్లి :
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పీర్జాదిగూడ కమాన్ నుండి పర్వతాపురం వరకు ఆగిపోయిన రోడ్డు పనులు వేగవంతంగా పూర్తి చేయించాలని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి... పిఎంసి కమిషనర్ తో, సంబంధించిన అధికారులతో మాట్లాడి... అదేవిధంగా హెచ్ఎండిఏ అధికారులతో... విద్యుత్ శాఖ అధికారులని పిలిపించి... రానున్నది వర్షాకాలం కావున ప్రజలకు ఇబ్బంది జరగకూడదని ఆలోచనతో ఆగిపోయిన రోడ్లను పరిశీలించి అధికారులతో మాట్లాడి రోడ్డు పనులు తక్షణమే మొదలు పెట్టాలని కమిషనర్ ని ఆదేశించడం జరిగింది.

2591f9c6-ddb4-48aa-9e79-86bb79f2df24

Read More tsrtc I ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్

ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, కార్పొరేటర్ మడుగుల చంద్రకళ  చంద్రారెడ్డి, వంగూరి పరమేష్, మోహన్ కుమార్, కొల్తూరి కుమార్, రవి యాదవ్, ప్రభంజన్, విక్రమ్ గౌడ్, శ్రీకాంత్ పటేల్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More Telangana MP I టార్గెట్ @17

3eed7490-27d0-4896-aaea-e832caaf1738

Read More Telangana I లగ్గం ఎట్లా జేయ్యాలే!?

0b6fc03d-6c45-42f8-95fb-27f5849bb21b

Read More SBI | రమేష్ మృతి తీరని లోటు   

Views: 0