తుంకుంటలో చోరి జరిగిన బంగారు దుకాణాన్ని సందర్శించిన మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి
కేసు విచారణను వేగవంతం చేసి, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశం
జయభేరి, ఆగస్టు 9:-మేడ్చల్ జిల్లా తుంకుంట మున్సిపాలిటీలోని కృష్ణ జ్యువలరీ షాపులో మంగళవారం రాత్రి చోరి జరిగింది. అయితే ఘటన స్థలాన్ని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి శామీర్ పేట్ సీఐ శ్రీనాథ్ కలసి సందర్శించారు. చోరి జరిగిన తీరును పరిశీలించారు.
Views: 0


