ఓ న్యూస్ ఛానల్ అధినేత ఇంట్లో ఐటీ సోదాలు?
జయభేరి, హైదరాబాద్, సెప్టెంబర్ 24 : తెలంగాణలో మరోసారి ఐటీ అధికారులు పంజా విసిరారు. ఓ న్యూస్ ఛానల్ అధినేత ఇంటితో పాటు హైదరాబాదులోని పలు ప్రాంతంలో ఐటి దాడులు నిర్వహిస్తున్నారు.
కూకట్ పల్లిలోని సమీపం లోని మూసాపేట్ రెయిన్బో విస్టాస్ అపార్ట్మెంట్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో మొత్తం ఎనిమిది మంది అధికారులు పాల్గొన్నారు.
అపార్ట్మెంట్లోని ‘ఐ బ్లాక్’లో అద్దెకు ఉంటోన్న ఓ న్యూస్ చానల్ యజమాని ఇంట్లో సోదాలు జరుపు తున్నట్లు తెలుస్తోంది. న్యూస్ చానల్తో పాటు ఫైనాన్స్, ఆసుపత్రి నిర్వ హిస్తున్నట్లు తెలుస్తుంది.
Read More సెల్లార్ లో కూలిన మట్టిదిబ్బలు
Latest News
11 Mar 2025 10:44:11
జయభేరి, దేవరకొండ : దేవరకొండ మండలం తాటికొల్ గ్రామపంచాయతీ పరిధిలోని వాగులో ఇసుక రీచ్ కు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ
Post Comment