దేవరయాంజాల్ లో అక్రమ బియ్యం దందా
చాప కింద నీరులా విస్తరిస్తోన్న వైనం.. చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు
జయభేరి, జులై 16: గ్రామాల్లో బియ్యం మాఫియా చాప కింద నీరులా విస్తరిస్తోంది. బ్రాండ్ పేరు చెప్పుకొని ఇష్టా రాజ్యంగా బియ్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మేడ్చల్ జిల్లా తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజాల్ లోని జీన్ 3 పుడ్ లో బియ్యం మాఫియా జోరుగా సాగుతుంది. పైన బ్రాండ్ ఒకటి చెపుతూ లోపల మరొక బియ్యం నింపేసి విక్రయిస్తూ డబ్బులు దండుకుంటున్నారు.
Read More Telangana I మును గో.. డౌట్..

Read More Congress I లెక్కలు తేల్చాల్సిందే...
Views: 0


