అరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం
"లారస్ ల్యాబ్ " ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తోటకూర వజ్రెష్ యాదవ్
జయభేరి, మేడిపల్లి : ప్రజలు అరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేసుకోవడం ద్వారా సరైన వైద్యం అందే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

Read More BRS I మీకు మీరే.. మాకు మేమే.!?
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెరుగుతున్న సాంకేతికతను ఉపయోగించుకోని వైద్య రంగంలో ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని దానికనుగుణంగా వైద్యులు సూచనల మేరకు ఆరోగ్యం కాపాడుకోవాలని అన్నారు.
Read More Congress I లెక్కలు తేల్చాల్సిందే...

Read More Telangana I మును గో.. డౌట్..
Views: 0


