లాల్ గడి మలక్ పేట్ లో కుక్కల స్వైర విహారం
- కుక్కల దాడిలో 41 గొర్రెలు మృతి
- ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుని విన్నపం
జయభేరి, జులై 28: వీధి కుక్కల దాడిలో 41 గొర్రెలు మృత్యువాత పడగా మరో 10 గొర్రెలు గాయపడ్డాయి. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం లాల్ గడి మలక్ పేట్ గ్రామంలో చోటు చేసుకుంది.
Read More Telangana I రాజకీయంలో ఇవన్నీ మామూలే..
Views: 0


