సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
ప్రభుత్వ పథకాలను అర్హులైన వారు వినియోగించుకోవాలి - మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు
జయభేరి, సెప్టెంబర్ 8:- ప్రభుత్వం నుండి అందించే పథకాలను అర్హులైన వారు వినియోగించుకోవాలని తూంకుంట మున్సిపల్ చైర్మన్ కారంగుల రాజేశ్వర్ రావు సూచించారు. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను బాధితులకు ఆయన అందచేశారు.
Views: 0


