క్రియాశీల సభ్యత్వం పొందిన దయాకర్ రెడ్డి
జయభెరి, గజ్వెల్, నవంబర్ 23 :
బీజేపీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మనోహర్ యాదవ్ చేతుల మీదుగా ఎటిగడ్డ కిష్టపూర్ గ్రామ బిజెపి బూత్ అధ్యక్షులు దామరంచ దయాకర్ రెడ్డి క్రియాశిల సభ్యత్వం పొందరు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రియాశీల సభ్యత్వం పొందడం ఆనందంగా ఉందని పార్టీ కోసం మరింత కష్టపడతానని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నాగులు తదితరులు పాల్గొన్నారు
Views: 0


