ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఏకగ్రీవం
జయభేరి, గజ్వేల్, సెప్టెంబర్ 21 : వర్గల్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా బ్రహ్మoడ్లపల్లి వెంకటయ్య గుప్త ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం వర్గల్ లో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించగా, ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య మహాసభ నేతలు హరినాథ్ గుప్త, రంగయ్య గుప్త హాజరయ్యారు. అయితే మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా వెంకటయ్యను ప్రతిపాదిస్తూ సంఘ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.
Read More Modi I అక్టోబరు 2న రాష్ట్రానికి మోడీ
Views: 0


