లక్ష 36 వేలకు లడ్డు దక్కించుకున్న సాయి కృష్ణ
మేడ్చల్ : మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని కిష్టాపూర్ లో గల అక్షర కాలనీలో అర్చన సేవాసమితి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన లడ్డు వేలం పాటలో అర్చన కాలనీకి చెందిన సాయి కృష్ణ లక్ష 36 వేల రూపాయలకు లడ్డు దక్కించుకున్నారు.
Read More BRS I ఎల్బీనగర్ గడ్డ.. ఎవరి అడ్డ!?
Views: 0


