చిన్నారుల ఆసుపత్రిపై దాడి.. 41 మంది మృతి
ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా భీకర దాడులు చేస్తోంది. సోమవారం కీవ్లోని చిన్నారుల ఆసుపత్రిపై క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారులతో సహా 41 మంది చనిపోయారు.
Views: 0


ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా భీకర దాడులు చేస్తోంది. సోమవారం కీవ్లోని చిన్నారుల ఆసుపత్రిపై క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో చిన్నారులతో సహా 41 మంది చనిపోయారు.