యువతిపై ఇద్దరి ఆత్మచారయత్నం… కేసు నమోదు

కడప నుండి నగరానికి జాబ్ కోసం వచ్చిన యువతి, ఓ రియెలెస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీ గా పనిచేస్తోంది. అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్ లు, సైట్ చూపిస్తామంటూ యువతిని కారులో తీసుకెళ్లారు.

యువతిపై ఇద్దరి ఆత్మచారయత్నం… కేసు నమోదు

హైదరాబాద్ :
యువతిపై రియలేస్టేట్ సేల్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ లు ఆత్మాచారయత్నం చేసారు. కడప నుండి నగరానికి జాబ్ కోసం వచ్చిన యువతి, ఓ రియెలెస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీ గా పనిచేస్తోంది. అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న సంగారెడ్డి, జనార్దన్ లు, సైట్ చూపిస్తామంటూ యువతిని కారులో తీసుకెళ్లారు.

సైట్ లోనే అమ్మాయిపై సంగారెడ్డి, జనార్దన్ ఆత్యాచారానికి యత్నం చేసారు. వారి నుండి తప్పించుకున్న యువతి, అదేరాత్రి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది. జీరో ఎఫ్ ఐ ఆర్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు అక్కడి నుండి మియాపూర్ కు కేసు బదిలీ చేసారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ దుర్గ రామలింగ ప్రసాద్ తెలిపారు.

Read More రత్నాలయంలో చోరీ... విలువైన బంగారు వెండి ఆభరణాలు, పంచలోహ విగ్రహాలు అపహరణ

Latest News

BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు సుముఖం..!! BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు సుముఖం..!!
జయభేరి, హైదరాబాద్‌, జూన్‌ 18 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ఇంతవరకు జరిగిన కృషిని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ను...
కాళేశ్వరం ప్రాజెక్టును కాలగర్భంలో కలిపి, కేసీఆర్‌ ని వ్యక్తిగతంగా బద్నాం చేయాలనే కాంగ్రెస్ కుట్రలు
KavyaKalyanram : అందమే అసూయపడేలా కనువిందు
Air India Flight Crashed : అంతులేని విషాదం వెనుక
Pooja Hegde
Deepika pilli

Social Links

Post Comment