అనాధ పిల్లల చదువుకు వైష్ణవి ఆర్థిక సహాయం

అనాధ పిల్లల చదువుకు వైష్ణవి ఆర్థిక సహాయం

జయభేరి ప్రతినిధి కైకలూరు : ఇద్దరు అనాధ బాలికల చదువు కోసం అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

గుడివాడకు చెందిన పిరిడి ప్రవల్లిక బి.టెక్ చదువుతుండగా తన చెల్లి తేజస్విని పదవ తరగతి గుడివాడలో చదువుతున్నారు. వారి తండ్రి బ్రెయిన్ క్యాన్సర్ తో మృతి చెందగా అనంతరం తల్లి ఇటీవల మరణించింది. ఇద్దరు బాలికలు అనాధలయ్యారు. ప్రస్తుతం ఇద్దరు అమ్మమ్మ సంరక్షణలో చదువుతున్నారు.

Read More తెలంగాణ మంత్రికి వైసీపీ కీల‌క నేత కౌంట‌ర్

ఈ సమాచారంతో స్పందించిన ముదినేపల్లికి చెందిన డాక్టర్ మనోజ్ కుమార్తె వైద్య విద్యార్థిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి వారి వద్దకు వెళ్లి 10 వేలు నగదు చదువు కోసం అందజేశారు. గతంలో వారి కుటుంబానికి 5 వేలు అందజేశారు. ఈ కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

Read More బడులు, దేవాలయాలు సమీపంలో నో వైన్ షాప్: ఎక్సైజ్ కమిషనర్

Latest News

జనంసాక్షి ఎడిటర్ పై కేసు ఎత్తివేయాలి జనంసాక్షి ఎడిటర్ పై కేసు ఎత్తివేయాలి
జయభేరి, హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లా, పెద్దధన్వాడ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీ దుష్ప్రభావాలపై వరస కథనాలను ప్రచురించిన జనంసాక్షి పత్రిక ఎడిటర్ ఎం.ఎం.రహమాన్...
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జెండా ఆవిష్కరణ
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు
శివం హిల్స్ కాలనీ లో R.R చికెన్ సెంటర్ ను ప్రారంభించిన
బ్లాస్టింగ్ చేస్తేనే ఆ టన్నెల్ తవ్వగలం!
కుంట్లూర్ గ్రామంలో విషాదం

Social Links

Related Posts

Post Comment