రైస్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం
_ డిప్యూటీ తాసిల్దార్ ప్రమోద్ 50,000 డిమాండ్
_ 50వేలు ఇవ్వు.. లేదా చావు నాకేంటి అంటూ అవహేళన
_ ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పొందుతున్న జన్యావుల సుధాకర్
జయభేరి, ఏలూరు : ఏలూరు పట్టణానికి చెందిన జన్యావుల సుధాకర్(నాని)అనే వ్యక్తి పినకడిమి గ్రామంలో 13 బస్తాలు ఆరున్నర క్వింటాల్ బియ్యం కొనుగోలు చేస్తుండగా డిప్యూటీ తాసిల్దార్ ప్రమోద్ అక్కడికి చేరి తనకు 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read More అనాధ పిల్లల చదువుకు వైష్ణవి ఆర్థిక సహాయం
Latest News
18 Apr 2025 14:31:35
జయభేరి, సైదాపూర్ : సైదాపూర్ మండల్ దుద్దనపల్లి గ్రామంలో శుక్రవారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన విశాల సహకారం సంఘ అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి ప్రారంభించడం...
Post Comment