బడులు, దేవాలయాలు సమీపంలో నో వైన్ షాప్: ఎక్సైజ్ కమిషనర్
పర్మిట్ రూమ్, బెల్ట్ షాప్ లకు పర్మిషన్ లేదు... ప్రతీ షాప్ లో రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
జయభేరి, అమరావతి : ఏపీలో ఈనెల12 నుంచి కొత్త మద్యం విధానం అమలుకు ప్రయత్నిస్తామని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ వెల్లడించారు. 'MRP కంటే అధిక రేటుకు విక్రయిస్తే చర్యలు తప్పవు.
Views: 0


