#
train
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఇక స్లీపర్ వందే భారత్
Published On
By Jayabheri Daily
వందే భారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ ట్రైన్స్ ట్రయల్ రన్ పూర్తి చేసుకుని ఇంకో రెండు నెలల్లో పట్టాలు ఎక్కనున్నాయి. స్లీపర్ల ఏర్పాటుతో మెరుగైన సేవలను అందించనున్నారు. మిగతా రైళ్లతో పోలిస్తే వీటిలో మెరుగైన సౌకర్యాలు ఉంటాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలోనే వందే భారత్ స్లీపర్ ట్రైన్ల ట్రయల్ రన్ పూర్తి చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. పర్యాటకులు, భక్తుల కోసం మే 25 నుంచి భారత్ గౌరవ్ రైలు ‘దివ్య దక్షిణ యాత్ర’
Published On
By Jayabheri Daily
జయభేరి, హైదరాబాద్, మే 3 :పర్యాటకులు, భక్తుల కోసం ప్రత్యేకించి మే 25 నుంచి 9 రోజుల పాటు భారత్ గౌరవ్ రైలు ‘దివ్య దక్షిణ యాత్ర’కు బయలుదేరుతుందని ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ప్రత్యేక రైలు యాత్రలో భాగంగా పర్యాటకులు, భక్తులు తిరువణ్ణామలై (అరుణాచలం), రామేశ్వరం, మధురై, కన్యాకుమారి త్రివేండ్రం,... Karimnagar : కరీంనగర్ లో ముంబై రైలు కూత..
Published On
By Jayabheri Daily
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కల నెరవేరింది. రైలులో నేరుగా ముంబైకి వెళ్లే సౌకర్యం ఉంది. దక్షిణ మధ్య రైల్వే కరీంనగర్ కరీంనగర్ - ముంబై ముంబై మధ్య కొత్త ప్రత్యేక రైలును ప్రారంభించింది. దశాబ్దాలుగా కరీంనగర్ వాసులు ఎదురుచూస్తున్న ముంబై రైలు ఇప్పుడు ఉగాది నుంచి అందుబాటులోకి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం... Chetak Express And Railways I రైలులోని అధ్వాన పరిస్థితులు..
Published On
By Jayabheri Daily
అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో రైలు ప్రయాణం చుక్కలు చూపిస్తుంది. రిజర్వేషన్ బోగీల్లో కూడా జనం ఏక్కేసి సీట్లను ఆక్రమించుకుంటారు. పండగల సమయంలో అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక, జనరల్ బోగీల్లో కాలుపెట్టడానికి కూడా ఖాళీ ఉండదు. కానీ, కొందరు ఏకంగా ఏసీ కోచ్ల్లోకి ఎక్కేసి.. సీటు రిజర్వు చేసుకున్నవారిని సైతం పక్కకు నెట్టేస్తారు.... 
