పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించాలి
తూంకుంటలోని విజ్ఞాన భారతి పాఠశాలలో ఎస్ ఎల్ సి ని ప్రారంభించిన మేడ్చల్ జిల్లా ట్రస్మా అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి
జయభేరి, నవంబర్ 23:
విద్యార్థులు నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా అన్నింటిలో ముందుండాలని మేడ్చల్ జిల్లా ట్రస్మా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు. తూంకుంట మున్సిపాలిటీలోని విజ్ఞాన భారతి హై స్కూల్ లో ఎస్ ఎల్ సి ని ఆయన ప్రారంభించారు.
Read More మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ట్రస్మా ప్రదాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఉపాద్యక్షుడు బి. అంజనేయులు, వినోద్, మండల కార్యదర్శి కే. శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపిపి, మండల కార్యదర్శి క్రిష్ణారెడ్డి, పాఠశాల ప్రిన్సిఫల్ బి. జంగారెడ్డి, వైస్ ప్రిన్సిఫల్ కే. వంశి గౌడ్, ప్రదానోపాధ్యాయురాలు గోనె సంగీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Latest News
11 Apr 2025 19:50:55
సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలే. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు...
Post Comment