గీతా పారిశ్రామిక సహకార సంఘం వారు ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందించారు

గీతా పారిశ్రామిక సహకార సంఘం వారు ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందించారు

జయభేరి, ఉప్పల్ : 

చర్లపల్లి డివిజన్ కి చెందిన గీతా పారిశ్రామికులు ఈ రొజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మేల్యే బండారి లక్ష్మా రెడ్డిని మర్యాదపూర్వకముగా కలిసి వారి సమస్యలను వినతి పత్రంలో ఇచ్చారు.

Read More tsrtc I ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్

 గీతా పారిశ్రామికుల సమస్యలు -సర్వే నెంబర్ 278లో  గతం లో 5 ఎకరాల భూమిని వారికి  కేటాయించారు  అందులొ ఈత చెట్లు పెంచుకున్నామని ,కాని ఈ భూమి మధ్యలో వాకింగ్ ట్రాక్ మరియు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించారని, వాటివలన అ చెట్లు మొత్తం పాడైపోయాయని, ఎమ్మేల్యే కి వారి మనవి ఏమనగా గీతా పారిశ్రామికులకు దానికీ బదులుగా వేరేచోట 5 ఎకరాల భూమిని కేటాయించాలని గీతా పారిశ్రామిక సహకార సంఘం వారు కొరారు. ఎమ్మేల్యే మాట్లడుతూ... సమస్యపై సానుకూలంగా స్పందించి అధికారులతో మాట్లాడి మీ సమస్యను తప్పక చేస్తామని తెలిపారు.

Read More Telangana I ఇది గౌడలను అవమానించడమే..!

ఈ కార్యక్రమం లో BRS పార్టీ నాయకులు నేమూరి మహేష్ గౌడ్, అధ్యక్షులు కాసుల అనంద్ గౌడ్, R రామ చంద్ర గౌడ్ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు రాగిరు నరసింహ గౌడ్, అనంద్ రాజ్ గౌడ్, అంజయ్య గౌడ్, నాథం గౌడ్, రాములు గౌడ్, ఆశోక్ గౌడ్,శశికాంత్ గౌడ్, శ్రవణ్ కుమార్ గౌడ్, చెన్నయ్య గౌడ్ తదితరులు పాల్గోన్నారు.

Read More TS_Assembly I అక్కడ... సీటు త్యాగాలకు సిద్ధమా.. రణమా!? శరణమా!?

Views: 0