సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి - ప్రత్యేకాధికారి సైదులు
మజీద్ పూర్ గ్రామంలో స్వచ్చదనం - పచ్చదనం
జయభేరి, ఆగస్టు 9:- మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం మజీద్ పూర్ గ్రామంలో స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సైదులు, ఎంపివో, పంచాయితీ కార్యదర్శి వేణు గోపాల్ పాల్గొన్నారు.
Latest News
22 Jun 2025 13:10:36
ఇది ఎన్నికల ఆచరణ కాదు ఇది ప్రజాస్వామ్యంపై దాడి! రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజలకు గమనించాల్సిన హెచ్చరిక
Post Comment