#
Pradesh
జాతీయం  

BJP-Congress I 265 మందితో.. బీజేపీ... 82 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు

BJP-Congress I 265 మందితో.. బీజేపీ... 82 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు జయభేరి, న్యూఢిల్లీ, మార్చి 18 :ఎన్నికల తేదీలు ప్రకటించకముందే అత్యధిక అభ్యర్థులను ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. బీజేపీ మొత్తం 267 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే అసన్సోల్ 2 స్థానాల నుంచి పవన్ సింగ్, బారాబంకి నుంచి ఉపేంద్ర రావత్ తమ పేర్లను ఉపసంహరించుకున్నారు. ఇప్పటివరకు బీజేపీ 265 మంది అభ్యర్థులను...
Read More...
జాతీయం  

Elections 2024 I అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో  అరుణాచల్-సిక్కిం కీలక మార్పు.. ఫలితాల ఎప్పుడంటే?

Elections 2024 I అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో  అరుణాచల్-సిక్కిం కీలక మార్పు.. ఫలితాల ఎప్పుడంటే? జయభేరి, హైదరాబాద్:అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో ఎన్నికల సంఘం మార్పులు చేసింది. జూన్ 4న లోక్‌సభతో పాటు రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నట్లు ఈసీ శనివారం ప్రకటించింది. అయితే, ఈ అసెంబ్లీల గడువు జూన్ 2తో ముగియనుంది.అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌లో...
Read More...

Advertisement