రెండేళ్లలో జరిమానా ద్వారా రూ.5.13 కోట్ల ఆదాయం

రెండేళ్లలో జరిమానా ద్వారా రూ.5.13 కోట్ల ఆదాయం

2022-23, 2023-24లో ఆవరణలో చెత్త వేయడం, ఉమ్మివేయడం ద్వారా 3.30 లక్షల మందికి జరిమానా విధించామని, వారి నుంచి రూ.5.13 కోట్లు వసూలు చేశామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు.

గత రెండేళ్లలో గుట్కా మరకల నివారణకు, రైల్వేలను శుభ్రపరచడానికి చేసిన ఖర్చు వివరాలను కాంగ్రెస్ ఎంపీ నీరజ్ సభలో ప్రశ్న వేయగా.. దీనిపై అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు.

Read More Arvind Kejriwal Arrest I ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీఎం కేజ్రీవాల్

Views: 0

Related Posts