పేకాట స్థావరంపై పోలీసుల దాడి...
నలుగురిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్, గౌరారం పోలీసులు
జయభేరి గజ్వెల్ నవంబర్ 23...
నమ్మదగిన సమాచారం మేరకు పేకాట స్థావరంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్, గౌరారం పోలీసులు దాడి చేశారు. వర్గల్ మండలం అవుసులోనిపల్లి గ్రామంలోని ఓ ఇంటిలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై శనివారం సిద్దిపేట టాస్క్ ఫోర్స్, గౌరారం పోలీసులు వెళ్లి రైడ్ చేసి, నలుగురుని అదుపులోకి తీసుకున్నారు.
Read More Telangana I రాజకీయాలు.. పోలీసులు...
Views: 0


