విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి
జయభేరి, గజ్వేల్, డిసెంబర్ 04 :
విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన గజ్వేల్ పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రానికి చెందిన వరంజిత్ అనే చిరు వ్యాపారి గజ్వేల్ పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో రోడ్డు ప్రక్కన పానీ పూరీ బండి నడుపుతూ కొన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే పక్కనే ఉన్న మెడికల్ షాప్ లో నుండి తన పానీ పూరీ బండికి విద్యుత్ సరఫరా కనెక్షన్ తీసుకుని బల్బ్ వెలిగించుకున్నాడు.
Read More ముస్లిం లందరికీ ఇఫ్తార్ విందు
Latest News
22 Jun 2025 13:10:36
ఇది ఎన్నికల ఆచరణ కాదు ఇది ప్రజాస్వామ్యంపై దాడి! రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజలకు గమనించాల్సిన హెచ్చరిక
Post Comment