చింతపల్లి మండల కేంద్రంలో ఏసీబీ దాడులు
పశువైద్యాధికారి జి జే పాల్ 6000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు
జయభేరి, చింతపల్లి :
చింతపల్లి మండల కేంద్రంలో పశువైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న జి జే పాల్ 6000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
ఈ రైడ్ లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎసిబి డిఎస్పీ జగదీశ్ చంద్ర, ఇన్స్పెక్టర్లు వెంకట్రావు, రామారావు తదితరులు పాల్గొన్నారు.
Read More బెట్టింగ్ జోరు.. యువత బేజారు!
Latest News
22 Jun 2025 13:10:36
ఇది ఎన్నికల ఆచరణ కాదు ఇది ప్రజాస్వామ్యంపై దాడి! రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజలకు గమనించాల్సిన హెచ్చరిక
Post Comment