అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
జయభేరి, అక్టోబర్ 13:- అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా తుంకుంట లో చోటు చేసుకుంది. తుంకుంట కు చెందిన కతిమిల్ల శివకుమార్ అనే వ్యక్తి మహేంద్ర లాజిస్టిక్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చెరువులో గాలించగా శివకుమార్ మృతదేహం లభ్యమైంది. కాగా శివకుమార్ బైక్ డ్యామేజ్ కావడంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read More వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి
Latest News
11 Mar 2025 10:44:11
జయభేరి, దేవరకొండ : దేవరకొండ మండలం తాటికొల్ గ్రామపంచాయతీ పరిధిలోని వాగులో ఇసుక రీచ్ కు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ
Post Comment