Telangana I పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది
ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ
జయభేరి, కామారెడ్డి జిల్లా బ్యూరో, మార్చ్ 17 :
గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి కాంగ్రెస్ నేతలు క్షేత్ర స్థాయిలో పర్యటించి అధికారులతో కలసిపంట నష్టం పై నివేదికలు అందించాలి. రైతులకు మనో ధైర్యం కల్పించాలి. ఈ కార్యక్రమంలో కైలాస్ శ్రీనివాసరావు, భీమ్ రెడ్డి, గాల్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తిరుమల గౌడ్, చంద్రకాంత్ రెడ్డి, కుంట లింగారెడ్డి, యాదవ రెడ్డి, కృష్ణారావు, అంకం రాజు, గూడెం శ్రీనివాస్ రెడ్డి. గణేష్ నాయక్, సుతారి రమేష్. నౌసినాయక్, అనంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read More నవ వధువుకు పుస్తెమెట్టెలు అందజేతా..
Latest News
08 Feb 2025 10:55:24
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
Post Comment