మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ఏ.ఎస్.పి పి. మౌనిక
జయభేరి, దేవరకొండ : మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని తాత్కాలిక ఆనందం పొందవచ్చేమో కానీ జీవితంలో విలువైన భవిష్యత్తును కోల్పోవడం జరుగుతుందని ఏ ఎస్ పిపి. మౌనిక అన్నారు. అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ వారోత్సవాల్లో భాగంగా బుధవారం దేవరకొండ పట్టణంలోని మోడల్ స్కూల్లో విద్యార్థులకు మత్తుపదార్థాల అనర్ధాల గురించి అవగాహన కల్పించారు.
Read More Telangana I చెత్త మనుషులు

ఈ కార్యక్రమంలో దేవరకొండ సిఐ నరసింహులు, ఎస్సై నారాయణరెడ్డి , ఇన్చార్జి ప్రిన్సిపాల్ మల్లేష్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు అంజయ్య, నాగరాజు, ప్రవీణ్, కరుణాకర్, శాంసన్, సుజాత, కాలిక్,పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Read More Congress I లెక్కలు తేల్చాల్సిందే...
Views: 3


