ఈనెల 25న జరిగే రవీంద్ర భారతిలో బీసీల సమరభేరిని విజయవంతం చేయండి
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ పిలుపు
జయభేరి, కొండమల్లేపల్లి :
కొండమల్లేపల్లి లో బీసీ సంక్షేమ సంఘం సమావేశం శనివారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఈనెల 25 సోమవారం రోజున హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య పిలుపుమేరకు బీసీల సమయభేరిని ఏర్పాటు చేయడం జరుగుతుంది.
Read More ఏబీవీపీ కార్యకర్తలను ముందస్తు అరెస్టులు
ఈ కార్యక్రమంలో ఏరుకొండ రాము, ఎస్ వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచులు అబ్బనబోయిన శ్రీనివాస్ యాదవ్, గుండెబోయిన లింగం యాదవ్, గిరి వెంకటయ్య గౌడ్,నాయకులు బొడ్డుపల్లి శంకర్, జట్ట మోని యాదయ్య, మేడిపల్లి జంగయ్య, తోటపల్లి శీను, సల్లోజు శ్రీనివాసచారి, మట్టిపల్లి యాదయ్య యాదవ్,మావిళ్ళ శేఖర్ యాదవ్, సొనగంటి గోవర్ధనా చారి,కలగోని రమేష్ గౌడ్,పులిజాల గోవర్ధన్, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Read More జర్నలిస్టుల జీవితాలు గాలిలో దీపాలు..