గాంధీభవన్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి 

గాంధీభవన్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి 

జయభేరి, హైదరాబాద్, అక్టోబర్ 2: మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీభవన్ కాంగ్రెస్ కార్యాలయంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, టిపిసిసి అధ్యక్షుడు అధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. జాతికి మహాత్మా గాంధీజీ చేసిన త్యాగాల గురించి ఆయన ప్రసంగించారు.  

నేటి వరకు కాంగ్రెస్ పార్టీ మహాత్మాగాంధీ అడుగు జాడల్లో నడుస్తోందని శ్రీ మహేష్ గౌడ్ అన్నారు. అనిల్ కుమార్ యాదవ్ లోక్ సభ సభ్యులు, కోదండ రెడ్డి చైర్మన్ వ్యవసాయం, డా.వినోద్ కుమార్ చైర్మన్ NRI సెల్ TPCC, శ్యామ్ సుందర్ చైర్మన్, కుమార్ రావు TPCC ఉపాధ్యక్షుడు, మెట్టు సాయి కుమార్ చైర్మన్ మత్స్య శాఖ, కైలాష్ ప్రధాన కార్యదర్శి TPCC, బొల్లు కిషన్ TPCC ప్రధాన కార్యదర్శి, డాక్టర్ మహమ్మద్, ఐజాజ్ ఉజ్ జమాన్ సెక్రటరీ టీపీసీసీ, ఎన్ఆర్ఐ సెల్ టీపీసీసీ కన్వీనర్, షకీల్ ఖాన్ సెక్రటరీ టీపీసీసీ, పాల్గొన్నారు.

Read More హరీష్ రావు పై అక్రమ కేసులు తగవు

IMG_20241003_144451

Read More మాదిగలకు 9 శాతం రిజర్వేషన్ పై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

Views: 0