రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
డిండి చందంపేట నేరేడు గొమ్ము మండల కేంద్రాల్లో...
రైతు రుణమాఫీ రెండు లక్షలు అంటున్నాడు రేవంత్ రెడ్డి. రైతు ఖాతాలోకి డిసెంబర్ 9 జనవరి 1 ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ పోయింది ఇప్పుడు ఆగస్టు 15 అని దొంగ పలుకులు పలుకుతున్న రేవంత్ రెడ్డి.
జయభేరి, దేవరకొండ :
డిండి మండలం చందంపేట మండలం నేరేడు గోమ్ము మండల కేంద్రాల్లో ఎన్నికల ప్రచారం రోడ్ షో నిర్వహించినారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఇన్చార్జ్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి పాల్గొన్నారు.
రైతు ఖాతాలోకి డిసెంబర్ 9 జనవరి 1 ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ పోయింది ఇప్పుడు ఆగస్టు 15 అని దొంగ పలుకులు పలుకుతున్న రేవంత్ రెడ్డి. కారు గుర్తుకు ఓటేసి కంచర్ల కృష్ణారెడ్డి ఒక రైతు బిడ్డ కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాజినేని వెంకటేశ్వరరావు, ఏర్పుల గోవిందు యాదవ్, యాసాని రాజ వర్ధన్ రెడ్డి, మోహనకృష్ణ, PSCS మాజీ చైర్మన్ బాలయ్య, మాజీ సర్పంచ్ తిరుపతయ్య, మాజీ సర్పంచ్ బాలమ్మ, వెంకటయ్య, ఆరే కంటి రాములు తదితరులు పాల్గొన్నారు.
Post Comment