పర్యావరణ పరిరక్షణకు అందరూ దోహద పడాలి
పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన ఎంపీటీసీ నాగరాజు
జయభేరి, జూన్ 5:
Read More Telangana I లగ్గం ఎట్లా జేయ్యాలే!?

Read More Telangana I పరీక్షకే..పరీక్ష...
అనంతరం వారు మాట్లాడుతూ... రోజూ రోజుకు అడవులు అంతరించిపొతుండడం వల్ల పర్యావరణంలో పెను మార్పులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కార మార్గం మొక్కలు నాటడమే అన్నారు. ప్రతీ ఒక్కరూ కూడా తప్పకుండా ఒక మొక్క నాటి దాని పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. ఇదే విధంగా ఉంటే మున్ముందు మానవ మనుగడే ప్రశ్నార్థమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శోభారాణి, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రవీణ్, మాజీ వార్డు సభ్యులు వనిత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Read More GHMC I శివ శివ.. హర హర...
Views: 0


