నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి
జయభేరి, గజ్వెల్, ఫిబ్రవరి 07 :
వర్గల్ మండల తాజా మాజీ ఎంపీటీసీ మేదిని సజనిత బిక్షపతి రెడ్డిల కూతురు సాహితి, పొద్దుటూరి నిర్మల వినోద్ రెడ్డి కుమారుడు విగ్నేష్ రెడ్డి ల వివాహము శుక్రవారం దేవర యాంజాల లోని ఓ ప్రైవేట్ గార్డెన్స్ లో జరిగింది. ఈ సందర్భంగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డి వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Latest News
18 Jun 2025 13:14:51
జయభేరి, హైదరాబాద్, జూన్ 18 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ఇంతవరకు జరిగిన కృషిని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ను...
Post Comment