పరవాడ గ్రంధాలయంలో పుస్తక ప్రదర్శన కార్యక్రమం 

పరవాడ గ్రంధాలయంలో పుస్తక ప్రదర్శన కార్యక్రమం 

జయభేరి, పరవాడ: మండల కేంద్రం అయ్యిన పరవాడ గ్రంధాలయలో గ్రంధాలయ వారోత్సవములలో భాగముగా పరవాడ శాఖా  గ్రంథాలయ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేయడమైనది.

ఈ పుస్తక ప్రదర్శన అనంతరం స్కూల్ పిల్లలకు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ వారు పుస్తక పఠనం వలన కలిగే లాభాల గురించి తెలియపరచారు. స్కూల్ సమయలలో కాకుండా ప్రతి ఆదివారం గ్రంథాలయమునకు వచ్చి జ్ఞాన సంపాదన,పుస్తకం పై మక్కువ పెంపొందించుకోవలసినదిగా పిల్లలకు తెలియపరిచ్చినట్టు గ్రంధాలయం రికార్డ్ అసిస్టెంట్ కె.వి లక్ష్మణరావు తెలియపరిచారు.ఈ పుస్తక ప్రదర్శన కార్యక్రమంలో విద్యార్థులు,పుస్తక ప్రియలు,గ్రంధాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Read More కొనే వారు లేదు.. అమ్మేవాళ్లు గోళ్లు గిల్లుకుంటున్నారు

IMG_20241116_091338

Read More మళ్లీ తమ్మినేనికి పెద్ద పీట...

Latest News

BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు సుముఖం..!! BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు సుముఖం..!!
జయభేరి, హైదరాబాద్‌, జూన్‌ 18 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ఇంతవరకు జరిగిన కృషిని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ను...
కాళేశ్వరం ప్రాజెక్టును కాలగర్భంలో కలిపి, కేసీఆర్‌ ని వ్యక్తిగతంగా బద్నాం చేయాలనే కాంగ్రెస్ కుట్రలు
KavyaKalyanram : అందమే అసూయపడేలా కనువిందు
Air India Flight Crashed : అంతులేని విషాదం వెనుక
Pooja Hegde
Deepika pilli