ఓటు హక్కు వినియోగించుకున్న పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి దంపతులు

ఓటు హక్కు వినియోగించుకున్న పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి దంపతులు

జయభేరి, మేడిపల్లి :
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి దంపతులు మేడిపల్లి కమలానగర్ మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈ సందర్బంగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు.

Read More ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన  పద్మశాలి కులస్తులు