గాంధీభవన్ లో సోషల్ మీడియా మీటింగ్

గాంధీభవన్ లో సోషల్ మీడియా మీటింగ్

జయభేరి, హైదరాబాద్ : హైదరాబాద్ గాంధీభవన్ లో సోషల్ మీడియా మీటింగ్ ఉన్నందున హుస్నాబాద్ లో ఉన్న 7 మండలాల సోషల్ మీడియా కో-ఆర్డినేటర్స్ వెళ్లే దారిలో శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానానికి వెళ్లి దర్శనం చేసుకుని రవాణా శాఖ & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ పైన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలపైన  కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీర్వాదాలు ఉండాలని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది..

ఈ కార్యక్రమంలో సైదాపూర్ మండల సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ అజయ్ కుమార్ గౌడ్ తాళ్లపల్లి, చిగురుమామిడి మండల సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ బోయిని వేణుగోపాల్, అక్కన్నపేట సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ పంగ రాకేష్, భీమదేవరపల్లి మండల సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ కన్నబోయిన రమేష్, అనుముల నాగరాజ్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.

Read More మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత

Latest News

జ్యోతిరావు పూలే జయంతి... జ్యోతిరావు పూలే జయంతి...
సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలే. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త  జ్యోతిరావు...
గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...
"వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా 
తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి