గాంధీభవన్ లో సోషల్ మీడియా మీటింగ్

గాంధీభవన్ లో సోషల్ మీడియా మీటింగ్

జయభేరి, హైదరాబాద్ : హైదరాబాద్ గాంధీభవన్ లో సోషల్ మీడియా మీటింగ్ ఉన్నందున హుస్నాబాద్ లో ఉన్న 7 మండలాల సోషల్ మీడియా కో-ఆర్డినేటర్స్ వెళ్లే దారిలో శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానానికి వెళ్లి దర్శనం చేసుకుని రవాణా శాఖ & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ పైన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలపైన  కొమురవెల్లి మల్లన్న స్వామి ఆశీర్వాదాలు ఉండాలని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది..

ఈ కార్యక్రమంలో సైదాపూర్ మండల సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ అజయ్ కుమార్ గౌడ్ తాళ్లపల్లి, చిగురుమామిడి మండల సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ బోయిని వేణుగోపాల్, అక్కన్నపేట సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ పంగ రాకేష్, భీమదేవరపల్లి మండల సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ కన్నబోయిన రమేష్, అనుముల నాగరాజ్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.

Read More Telangana I కాంగ్రెస్ పార్టీ ఓకే ఆశాదీపంలా కనిపిస్తోంది

Views: 0