ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
జయభేరి, తుర్కపల్లి, మే 20 : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఎంఈఓ వి .మాలతి అన్నారు. మంగళవారం తుర్కపల్లి మండలం ములకలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయిలోని సెకండరీ గ్రేడ్ టీచర్లందరికీ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Latest News
12 Jun 2025 19:08:42
జయభేరి, హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లా, పెద్దధన్వాడ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ దుష్ప్రభావాలపై వరస కథనాలను ప్రచురించిన జనంసాక్షి పత్రిక ఎడిటర్ ఎం.ఎం.రహమాన్...
Post Comment