ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
జయభేరి, తుర్కపల్లి, మే 20 : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఎంఈఓ వి .మాలతి అన్నారు. మంగళవారం తుర్కపల్లి మండలం ములకలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయిలోని సెకండరీ గ్రేడ్ టీచర్లందరికీ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Read More నవ వధువుకు పుస్తెమెట్టెలు అందజేతా..
Views: 0


