భయ్య భవాని ప్రసాద్ ను సన్మానం చేసిన ఆర్టిఐ రాష్ట్ర అధ్యక్షులు కొర్ర కిషన్ నాయక్
జయభేరి, డిoడి :
ఆల్ ఇండియా నీట్ పరీక్షల్లో 720 మార్కులకు గాను 552 మార్కులు సాధించిన భయ్య భవాని ప్రసాద్ కు శనివారం జాతీయ సేవ రత్న అవార్డు గ్రహీత ఆర్ టి ఐ రాష్ట్ర అధ్యక్షులు కొర్ర కిషన్ నాయక్ శాలువా కప్పి సన్మానం చేసినారు.
Read More Telangana I రాజకీయంలో ఇవన్నీ మామూలే..
Views: 0


