భయ్య భవాని ప్రసాద్ ను సన్మానం చేసిన ఆర్టిఐ రాష్ట్ర అధ్యక్షులు కొర్ర కిషన్ నాయక్
జయభేరి, డిoడి :
ఆల్ ఇండియా నీట్ పరీక్షల్లో 720 మార్కులకు గాను 552 మార్కులు సాధించిన భయ్య భవాని ప్రసాద్ కు శనివారం జాతీయ సేవ రత్న అవార్డు గ్రహీత ఆర్ టి ఐ రాష్ట్ర అధ్యక్షులు కొర్ర కిషన్ నాయక్ శాలువా కప్పి సన్మానం చేసినారు.
Latest News
11 Mar 2025 10:44:11
జయభేరి, దేవరకొండ : దేవరకొండ మండలం తాటికొల్ గ్రామపంచాయతీ పరిధిలోని వాగులో ఇసుక రీచ్ కు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ
Post Comment