ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన పద్మశాలి కులస్తులు
జయభేరి, శాయంపేట :
మండలంలోని పత్తిపాక గ్రామంలో పద్మశాలి భవన నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానాని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.భూపాలపల్లి ఎంఎల్ఏ క్యాంప్ ఆఫీసులో గండ్ర సత్యనారాయణరావును పత్తిపాక పద్మశాలి కులస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం ఎంఎల్ఏ కు కులసంఘం భవనం గురించి వివరించగా అదనంగా మరిన్ని నిధులు కావాలని పద్మశాలి కులస్తులు కోరగా కేటాయిస్తునట్లు స్పష్టం చేసినారు.ఎంఎల్ఏ కు కృతజ్ఞతలు తెలిపారు.
Read More Telangana 26th I భద్రతకు భరోసా ఏది!?
Views: 0


