హుస్నాబాద్ నియోజకవర్గంలో సైదాపూర్ మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్ నియోజకవర్గంలో సైదాపూర్ మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్

జయభేరి, సైదాపూర్ : హుస్నాబాద్ నియోజకవర్గంలో సైదాపూర్ మండలంలో పెర్కపల్లి గ్రామంలో 347.00 లక్షలతో పెర్కెపల్లి నుండి వెన్కేపల్లి వెళ్ళే రోడ్డు పై హైలెవల్ వంతెన నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. పెర్కెపల్లి నుండి దుద్దెనపల్లి వెళ్ళే రోడ్డు పై హైలెవల్ వంతెన నిర్మాణం కోసం 347.45 లక్షలతో శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మరియు ఏఎంసీ చైర్మన్ దొంత సుధాకర్, సిద్దిపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ కోడం లింగమూర్తి, సైదాపూర్ PACCS చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి, సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్, ముత్యాల మల్లేష్ యాదవ్, పెర్కపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు పాతరవేని రవీందర్, ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి మంత్రి పొన్నం ప్రభాకర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు