ఎల్ఐసి కార్యాలయంలో జవాన్ మురళి నాయక్  కు సంతాప సభ

  • దేశం కోసం అమరుడైన మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన 
  • ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్. రాము చౌహన్ 
  • అమరులైన జవాన్లను ప్రభుత్వం సముచితంగా న్యాయం చేస్తుంది 
  • గొప్ప సైనికుని కోల్పోయాం 
  • ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ . రాము చౌహన్ 

ఎల్ఐసి కార్యాలయంలో జవాన్ మురళి నాయక్  కు సంతాప సభ

జయభేరి, దేవరకొండ :
భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తెలుగు జవాన్ మూడవత్ మురళి నాయక్ వీరమరణం పొందిన ఆయన త్యాగం మరువలేనిదని అని దేవరకొండ ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాము చౌహన్ అన్నారు. దేవరకొండ ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయంలో సోమవారం ముడావత్ మురళి నాయక్ సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సభ నిర్వహణ .వి . శ్రీనివాస్ నిర్వహించగా మురళి నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జోహార్  మురళి  నాయక్ అంటూ నినాదిస్తూ ఆయన సేవలను కొనియాడారు. 

ఈ సందర్భంగా దేవరకొండ ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్. రాము చౌహన్ మాట్లాడుతూ... దేశ సేవలో అమరుడైన మురళి నాయక్ సమాజం ఎప్పటికీ మర్చిపోలేదని అన్నారు. భారత్ సైన్యంలో పనిచేయాలని ఫ్యాషన్తో సైన్యంలో చేరిన మురళి నాయక్ శత్రువులను తుదమొట్టించి తిరుగు ప్రయాణంలో పాకిస్తాన్ ముష్కరుల దాడిలో మృతి చెందారని తెలిపారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయకులు భారత ప్రభుత్వం సముచితమైనటువంటి గౌరవం ఆయన తెలిపారు వీరమరణం పొందిన మురళి నాయక్ మృతికి సంతాపం ప్రకటిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో క్లాస్ వన్ ఆఫీసర్స్, క్లాస్ త్రీ ఆఫీసర్స్ అధ్యక్షులు నరేందర్ కార్యదర్శి శేఖర్, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, ఆల్ ఇండియా లీడర్స్ గాజుల రాజేష్, జోనల్ లీడర్ బుడిగ వెంకటయ్య ముదిరాజ్, డివిజన్ నాయకులు బ్రాంచ్ నాయకులు ఏజెంట్లు,  క్లియ ఏజెంట్లు, పాలసీదారులు తదితరులు పాల్గొన్నారు.

Read More మాదిగలకు 9 శాతం రిజర్వేషన్ పై సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

Latest News

జనంసాక్షి ఎడిటర్ పై కేసు ఎత్తివేయాలి జనంసాక్షి ఎడిటర్ పై కేసు ఎత్తివేయాలి
జయభేరి, హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లా, పెద్దధన్వాడ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీ దుష్ప్రభావాలపై వరస కథనాలను ప్రచురించిన జనంసాక్షి పత్రిక ఎడిటర్ ఎం.ఎం.రహమాన్...
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జెండా ఆవిష్కరణ
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు
శివం హిల్స్ కాలనీ లో R.R చికెన్ సెంటర్ ను ప్రారంభించిన
బ్లాస్టింగ్ చేస్తేనే ఆ టన్నెల్ తవ్వగలం!
కుంట్లూర్ గ్రామంలో విషాదం