పేద విద్యార్థులకు అండగా ఎమ్మెస్ ఫౌండేషన్..
విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ చేసిన ఎమ్మెస్ ఫౌండేషన్ చైర్మన్ మహేష్ బాబు
జయభేరి, గజ్వేల్, సెప్టెంబర్ 24 :
పేద విద్యార్థుల అభ్యున్నతికి కోసం తన వంతు సహకారం ఉంటుందని ఎమ్మెస్ ఫౌండేషన్ చైర్మన్ మహేష్ బాబు పేర్కొన్నారు. మంగళవారం గుంటిపల్లిలో 80 మంది విద్యార్థులకు ప్లేట్లు, స్టడీ మెటీరియల్ అందజేశారు.
Views: 0


