సుప్రీంకోర్టులో నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ జులై 18 : సుప్రీంకోర్టు జడ్జీలుగా జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్.మహదేవన్లు బాధ్య తలు చేపట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ గురువారం వారితో ప్రమాణస్వీకారం చేయించారు.
ఐదుగురు సభ్యులో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం జులై 11న జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్. మహదే వాన్ల పేర్లను ప్రతిపాదించ గా.. వారం రోజులలోపే కేంద్ర ప్రభుత్వం నియామ కాలకు అనుమతినిచ్చింది.
Read More ఐఏఎస్ పూజా... సర్వీస్ నుంచి తొలగింపు
సుప్రీంకోర్టులో తొలిసారి ఈశాన్య రాష్ట్ర్రమైన మణిపూర్కు ప్రాతినిథ్యం దక్కిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రానికి చెందిన జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ మొదటిసారి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు..
Latest News
11 Mar 2025 10:44:11
జయభేరి, దేవరకొండ : దేవరకొండ మండలం తాటికొల్ గ్రామపంచాయతీ పరిధిలోని వాగులో ఇసుక రీచ్ కు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ
Post Comment