ప్రధాని నరేంద్ర మోదీని కలిసి స్వాగతం పలికిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల
ప్రధానమంత్రి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన పంచకర్ల
జయభేరి, పరవాడ :
భారత దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు సభా ప్రాంగణం వద్ద మోడీని మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికారు.
Views: 0


