మద్యం ధరలపై ఏపీలో చట్ట సవరణ..
విదేశీ బాటిళ్ల ఎమ్మార్పీపై అదనపు ప్రివిలేజ్ ఫీజు
జయభేరి, అమరావతి: భారత్లో తయారయ్యే విదేశీ మద్యం బాటిళ్ల ఎమ్మార్పీ ధరకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టసవరణ చేసింది. ఈమేరకు అదనపు ప్రివిలేజ్ ఫీజు విధిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Views: 0


