పరవాడలో ఘనంగా కార్తీకమాస అన్న సమారాధన కార్యక్రమం
కార్యక్రమంలో పాల్గొన్న శివ భక్తులు, గ్రామ ప్రజలు
జయభేరి, పరవాడ :
పరవాడ గ్రామంలో కార్తీక మాసం మూడోవ సోమవారం సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో గ్రామంలో భక్తులు, దాతలు సహాయ సహాకారంతో ఆలయం వద్ద ఆలయ కమిటీ సభ్యులు అన్నసమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమంను గ్రామంలో పెద్దలు చేతుల మీదుగా ప్రారంభించారు.
Read More Health : పల్నాడులో కొత్త రోగం
Views: 0


