ఆసుపత్రిలలో సేవాభావంతో వైద్య సిబ్బంది పనిచేయలి
ఎంపీపీ అధ్యక్షతలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశము
జయభేరి, పరవాడ :
పరవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వాడ చీపురుపల్లి, పరవాడ పి.హెచ్.సి. లు సంయుక్తంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశము ఆసుపత్రి అభివృద్ధి చైర్మన్ ఎం.పీ.పీ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భముగా ఎంపీపీ పైల వెంకట పద్మాలక్ష్మి మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా సిబ్బంది అందరూ సేవాభావంతో లక్ష్యంగా వైద్య సేవలు అందించాలని అన్నారు.
Read More కాంగ్రెస్ లో వైసీపీ విలీనమేనా..?
ఈ సమావేశంలో పరవాడ సర్పంచ్ ఎస్.అప్పలనాయుడు,ఎంపీటీసీ పైల శ్రీనివాస్, భరణికం సర్పంచ్ కె.పూజ, ఎమ్మార్వో బి. వి. అంబేద్కర్, డాక్టర్. పి.హారిక, డాక్టర్.జయశ్రీ కరిష్మా డాక్టర్. క్రాంతి కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Latest News
ఇన్ని సంవత్సరాలకు గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది...
21 Jan 2025 09:39:00
ఒక చెట్టుకు పూసిన పువ్వులం కాదు ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలము కాదు. అయినా ఆత్మీయనురాగాలను పంచుకున్న మా బంధం స్నేహబంధం.
Post Comment