వరద బాధితుల సహాయార్థం సేకరించిన విరాళాలు 

ముఖ్యమంత్రికి అందజేసిన కామినేని శ్రీనివాస్

వరద బాధితుల సహాయార్థం సేకరించిన విరాళాలు 

జయభేరి, కైకలూరు:
విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి కైకలూరు నియోజకవర్గం తరపున సేకరించిన విరాళాలు మొత్తం రూ.95,00,000/- చెక్కును రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి అందజేసిన కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్.

ఈ సందర్బంగా కామినేని విరాళాలు ఇచ్చిన వారు చేపల రైతులకు, NDA నాయకలకు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారికీ, వ్యాపారులకు, సొసైటీ సభ్యులకు, విద్యార్థులకు, విద్య సంస్థలకు, ప్రింట్ & మీడియా సోదరులకు, స్వయం సహాయక సంఘాలకు, అనేక గ్రామాల సర్పంచులు. డా.కామినేని శ్రీనివాస్  రూ.95,00,000/- (అక్షరాల తొంబై అయిదు లక్షల రూపాయల) విరాళాలు సేకరణకు సహకరించిన దాతలు అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ముఖ్య మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి విరాళాలు సేకరణ, దాతల గురించి వివరించారు.

Read More అనాధ పిల్లల చదువుకు వైష్ణవి ఆర్థిక సహాయం

Latest News

దుద్దులపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం దుద్దులపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం
జయభేరి, సైదాపూర్ : సైదాపూర్ మండల్ దుద్దనపల్లి గ్రామంలో శుక్రవారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన విశాల సహకారం సంఘ అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి ప్రారంభించడం...
జ్యోతిరావు పూలే జయంతి...
గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...
"వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా 

Social Links

Related Posts

Post Comment