వరద బాధితుల సహాయార్థం సేకరించిన విరాళాలు
ముఖ్యమంత్రికి అందజేసిన కామినేని శ్రీనివాస్
జయభేరి, కైకలూరు:
విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి కైకలూరు నియోజకవర్గం తరపున సేకరించిన విరాళాలు మొత్తం రూ.95,00,000/- చెక్కును రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కి అందజేసిన కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్.
Read More అనాధ పిల్లల చదువుకు వైష్ణవి ఆర్థిక సహాయం
Latest News
18 Apr 2025 14:31:35
జయభేరి, సైదాపూర్ : సైదాపూర్ మండల్ దుద్దనపల్లి గ్రామంలో శుక్రవారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన విశాల సహకారం సంఘ అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి ప్రారంభించడం...
Post Comment