సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమావేశం
జయభేరి, పరవాడ :
సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరవాడ మండలం నాయుడుపాలెం పంచాయతీ గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక దేవాలయం కేంద్రంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పరవాడ సబ్ డివిజన్ ధర్మప్రచారక్ వెన్నల అప్పలనాయుడు మాట్లాడుతూ 10 వ తేదీ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం దర్శనం చేసుకోవడం వల్ల సాక్షాత్తు శ్రీ మహా విష్ణువే వాచి ఆశీర్వదించి నట్లు భావన, ఈనెల లో 10 తేదీన నుంచి 26 తేదీ వరకు భారతమాత పూజ ప్రతి దేవాలయ కేంద్రంగా గ్రామ ధార్మిక జట్టు అందరూ కలిసి భారత మాత పూజ చేయాలి.
Latest News
21 Jan 2025 09:39:00
ఒక చెట్టుకు పూసిన పువ్వులం కాదు ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలము కాదు. అయినా ఆత్మీయనురాగాలను పంచుకున్న మా బంధం స్నేహబంధం.
Post Comment