Tagoor : ఠాగూర్ ఫార్మా పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

ఫార్మసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గని శెట్టి డిమాండ్.         

Tagoor : ఠాగూర్ ఫార్మా పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

జయభేరి, పరవాడ:
పరవాడ ఠాగూర్ ఫార్మా పరిశ్రమలో గత నెల 26న గ్యాస్ లీకైన ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందడానికి, 30 మంది ఆసుపత్రిలో చికిత్స పొందడానికి కారణమైన యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గని శెట్టి సత్యనారాయణ బుధవారం పరవాడలో స్థానిక విలేకరులతో గనిశెట్టి మాట్లాడుతూ డిమాండ్ చేశారు. 

హెచ్ఐవి, ఎప్టైటిస్ బి అనుమతులు లేకుండా లామి వుడెన్ ఉత్పత్తి చేసి కార్మికులు ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గని శెట్టి కోరారు. విష వాయువులు లీకై ప్రమాదం జరిగితే యాజమాన్యం కారణాలు తెలుపకుండా గోప్యంగా ఉంచిందని గని శెట్టి మండిపడ్డారు. ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ, డ్రగ్ ఇన్స్పెక్టర్ పిసిబి అధికారులు రెగ్యులర్ పర్యవేక్షణ లేకపోవడం వల్ల అనుమతులు లేని  మందులు ఉత్పత్తికి కారణం అవుతుందని గని శెట్టి మండిపడ్డారు. 

Read More డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు

ప్రమాదాల విశ్లేషణ, రిస్కీ మేనేజ్మెంట్ కి ఏర్పాట్లు లేవు, లామి వుడెన్ తయారీపై అధ్యయనం చేయలేదు, ప్రాంగణంలో సేఫ్టీ రిలీఫ్ వాల్వోలు లేవు, రియాక్టర్లకు స్క్రబ్బింగ్ సిస్టం లేదు, రబ్బర్ డిస్క్ల ఆనవాళ్లు లేవు, వాయువులు విడుదలైనప్పుడు డిటెక్టర్లు అలారం సిస్టం లేదు ఈ లోపాలన్నీ ఉన్నప్పటికీ యాజమాన్యం విషయాన్ని గోప్యంగా ఉంచి  కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని కార్మిక శాఖ మంత్రి ఘటన స్థలానికి రాకుండా బాధ్యత లేకుండా వ్యవహరించారని ఇలాంటి ప్రమాదాలు కారణమైన యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని యాజమాన్యం అరెస్టు చేయాలని గని శెట్టి డిమాండ్ చేశారు.

Read More ఏపీలో విచిత్రమైన ఘటన జరిగింది. రైలు పేరొకటి.. కానీ వెళ్లే రూటు మరొకటి.

Latest News

దుద్దులపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం దుద్దులపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం
జయభేరి, సైదాపూర్ : సైదాపూర్ మండల్ దుద్దనపల్లి గ్రామంలో శుక్రవారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన విశాల సహకారం సంఘ అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి ప్రారంభించడం...
జ్యోతిరావు పూలే జయంతి...
గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...
"వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా 

Social Links

Related Posts

Post Comment